• Home/
  • /
  • రెగ్యులర్ 10 వ తరగతి చదివి, పరీక్ష లలో ఫెయిల్ అయ్యి, తిరిగి పరీక్ష రాసే అవకాశం లేక చదువు ఆపివేసినవారికి, తిరిగి సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ మాత్రమే రాసుకొనే అవకాశం

రెగ్యులర్ 10 వ తరగతి చదివి, పరీక్ష లలో ఫెయిల్ అయ్యి, తిరిగి పరీక్ష రాసే అవకాశం లేక చదువు ఆపివేసినవారికి, తిరిగి సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ మాత్రమే రాసుకొనే అవకాశం

  GOLDEN OPPORTUNITY TO REGULAR SSC FAILED STUDENTS" 

 
 రెగ్యులర్ 10 వ తరగతి చదివి, పరీక్ష లలో ఫెయిల్ అయ్యి, తిరిగి పరీక్ష రాసే అవకాశం లేక చదువు ఆపివేసినవారికి, తిరిగి సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ మాత్రమే రాసుకొనే అవకాశం ప్రభుత్వం వారు కల్పించినారు. వివరాలకు మీరు పదవ తరగతి చదివిన ఉన్నత పాఠశాల లో సంప్రదించగలరు.
 
లేదా విద్యార్ధులు
 
 
 నందు నేరుగా మీ జిల్లా పేరు మరియు స్కూల్ పేరు సెలెక్ట్ చేసి అడ్మిషన్ పొందవచ్చును. అడ్మిషన్ ఫీజు రూ.300/- మాత్రమే 
 
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం
 
పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు, అమరావతి.
 
Phone No: 0863-2239151