*MDM ALERT...*
*ముఖ్య గమనిక : ది డైరెక్టర్, మధ్యాహ్న భోజన పధకము & SS, A.P, విజయవాడ వారి ఆదేశముల ప్రకారము జిల్లాలోని అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా...*
*పాఠశాలలు నిర్వహిస్తున్న MEGA PTM 3.1 ను MEGA PTM 4.0 గా మార్చడం జరిగింది.*
• పాఠశాలల నిర్వహిస్తున్న MEGA PTM 4.0 నకు సబంధించి ప్రత్యేక మెనూ నందు ఇవ్వబడినది దానిని యధావిదగా వండించవలెను.
ప్రత్యేక మెనూ:(అన్నం, ఆకుకూర పప్పు, ప్రత్యేక గుడ్డు కూర, కూరగాయల కూర, మిల్లెట్ చిక్కీ)
• అందుకు సబంధించిన ప్రత్యేక మెనూ లో ఉన్న అడిషనల్ గా వండుతున్న కూరలు కొరకు అడిషనల్ గా Payment ఇవ్వడం జరుతున్నది, కావున ప్రధానోపాధ్యాయులు సదరు CCH వారికి తెలియజేయవలెను.
• అదే విధముగా గత సంవత్సరంలో ఇచ్చిన విధముగానే , వచ్చిన అతిధులకు పెట్టిన మీల్స్ కొరకు @Rs.9.29/- & ప్లేట్స్ +గ్లాస్ +వాటర్ కొరకు @Rs.5/- ఇవ్వబడును.
*• Mega PTM 4.0 కొరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనము నందు ఎటువంటి లోపాలు లేకుండా, ప్రతికూల వార్తలు ప్రచురితమవ్వకుండా జాగ్రత్త వహించవలెను, అందుకు ప్రధానోపాధ్యాయులు వారు పూర్తి బాధ్యత వహించగలరు........