దేశంలోని అత్యుత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో SC బాలురు మరియు బాలికలకు సీట్లు కల్పించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం SHRESHTA అనే పథకం ద్వారా అవకాశాలు కల్పిస్తున్నది. ప్రతి సంవత్సరం, ఈ పథకం కింద 9 మరియు 11 తరగతులలో ప్రవేశానికి సుమారు (3000) మంది విద్యార్థులు ఎంపిక చేయబడతారు.
పరీక్ష 100 మార్కులు: మ్యాథ్స్ 30, సైన్స్ 20, సోషల్ 25, జనరల్ నాలెడ్జ్ 25.
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, అమరావతి