• Home/
  • /
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో (G.O.Ms.No.119, తేది: 11.09.2026) ద్వారా కరువు భత్యం (Dearness Allowance -DA) పెంపు వివరాల సారాంశం:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో (G.O.Ms.No.119, తేది: 11.09.2026) ద్వారా కరువు భత్యం (Dearness Allowance -DA) పెంపు వివరాల సారాంశం:

 🅰️🅿️ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో (G.O.Ms.No.119, తేది: 11.09.2026) ద్వారా కరువు భత్యం (Dearness Allowance -DA) పెంపు వివరాల సారాంశం:

 
*ప్రధాన వివరాలు*
 * DA పెంపు: 2.73%
 * మొత్తం DA శాతం: ప్రాథమిక వేతనం (Basic Pay) పై 37.31% నుండి 40.04% కు పెంపు.
 *అమలు తేదీ:* 01.07.2024 నుండి అమల్లోకి వస్తుంది.
 *నగదు చెల్లింపు:*
 సెప్టెంబర్ 2026 జీతంతో కలిపి అక్టోబర్ 2026 లో నగదు రూపంలో చెల్లిస్తారు.
అరియర్స్ (బకాయిలు) చెల్లింపు విధానం (01.07.2024 నుండి 31.08.2026 వరకు - 26 నెలలు)
 *10% బకాయిలు (ఏప్రిల్ 2027):*
 * OPS ఉద్యోగులు: GPF ఖాతాలో జమ చేస్తారు.
 * CPS ఉద్యోగులు: 10% మొత్తం PRAN ఖాతాకు జమ చేస్తారు (ప్రభుత్వ వాటాతో కలిపి).
   * EPS-95 ఉద్యోగులు: నిబంధనల ప్రకారం లెక్సించి చెల్లిస్తారు.
 * మిగిలిన 90% బకాయిలు (మూడు సమాయిష్తులలో):
 * వాయిదాల నెలలు:
 జూన్ 2027, ఆగస్టు 2027 మరియు అక్టోబర్ 2027.
 * OPS ఉద్యోగులు:
 GPF ఖాతాలో జమ అవుతాయి.
 * CPS ఉద్యోగులు: 
నగదు (Cash) రూపంలో చెల్లిస్తారు.
ప్రత్యేక మినహాయింపులు
 * రిటైర్ అయ్యే ఉద్యోగులు: 
01.07.2024 నుండి 30.04.2027 మధ్య పదవీ విరమణ చేసిన లేదా చేయబోయే ఉద్యోగులకు బకాయిల మొత్తం నగదు రూపంలోనే చెల్లిస్తారు.
 * మరణించిన ఉద్యోగులు: ఆదేశాలు రాకముందే ఉద్యోగి మరణిస్తే, బకాయిలు వారి వారసులకు చెందుతాయి.