*📢జూన్ 21న నీట్ రీఎగ్జామ్*
జూన్ 21న నీట్ పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది (NEET UG 2026).
ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది -నుంచి నీట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని వెల్లడించారు.
▪️రీటెస్ట్ కోసం విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకోవడానికి వారం రోజులు గడువు.
▪️జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు.
▪️నీట్ కోసం మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.