హెచ్.పి.సి.ఎల్ లో డిప్లొమా అభ్యర్థులకు జూనియర్ ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
మొత్తం ఖాళీలు 234
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా చేసిన ఆసక్తి గల అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 14వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత : పోస్టుకు సంబంధించిన బ్రాంచ్లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయస్సు : అభ్యర్థుల వయస్సు దరఖాస్తు దాఖలు చేసే తేదీ నాటికి 18-25 సంవత్స రాల మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం : 2025 ఫిబ్రవరి 14 తేదీలోపు దరఖాస్తు ఆన్ లైన్లో దాఖలు చేయాలి