*ఏపీ ప్రజలకు అలర్ట్: జనన, మరణాల నమోదులో కొత్త రూల్స్*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత 1999 నిబంధనలను రద్దు చేస్తూ, కొత్త రూల్స్ ను అమల్లోకి తెచ్చింది.
*ఫిబ్రవరి 17, 2026* నుండి ఇవి అమల్లోకి వచ్చాయి.
*మీరు తెలుసుకోవాల్సిన కీలక మార్పులు ఇవే:*
*21 రోజుల గడువు:*
పుట్టిన లేదా మరణించిన 21 రోజుల్లోపు నమోదు చేసుకుంటే రూపాయి ఖర్చు లేదు (Free)
*లేట్ ఫీజు భారీగా పెంపు:*
30 రోజుల దాటితే: ₹250/-,
1 సంవత్సరం దాటితే: ₹500/- (మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి)
*పేరు నమోదు:*
బర్త్ సర్టిఫికెట్లో పేరు లేకపోతే 12 నెలల లోపు ఉచితంగా చేర్చుకోవచ్చు. ఆ తర్వాత భారీ పెనాల్టీ!
*కొత్త ఫారమ్స్:*
అడాప్టెడ్ చిల్డ్రన్ కోసం ప్రత్యేకంగా 'ఫారమ్ 1-A' ప్రవేశపెట్టారు.
*డిజిటల్ సర్టిఫికెట్*
ఇకపై అన్ని రిజిస్ట్రేషన్లు ఆన్లైన్ ద్వారా జరుగుతాయి