*గౌరవ ఫ్యామిలీ పెన్షనర్లకు ముఖ్య సమాచారం...*
*01-07-2018 --- 31-12-2020 మధ్యన మరణించిన పించను దారుల వారసులకు గత జనవరి లో కొందరికి DR జమ కాని కారణంగా గత నెలలోSTO ల ద్వారా పంపిన DR బిల్లుల అమౌంట్స్ ఈ రోజు కొందరి వారసుల ఖాతాలో జమ కావడమైనది.పరిశీలించుకోగలరు...*